All Posts

దేశానికి మోడి భరోసా

ప్రపంచం అంతా కరోనా మహమ్మారిపై యుద్దం చేస్తోంది. కరోనా ధాటికి అభివృద్ధి చెందిన సంపన్న దేశాలైన అమెరికా, చైనా, ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సైతం విలవిలలాడుతున్నాయి.…

జగన్ ప్రభుత్వ రాక్షసత్వం 3 నెలల ఉద్యమం – 3 వేల కేసులు

అమరావతిని రాజధానిగా  కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఆందోళన మొదలు పెట్టి ఇప్పటికి మూడు నెలలయింది. 29 గ్రామాల్లో మూడు వేల మంది రైతులపై వివిధ సెక్షన్ల…

ప్రధాని మోడి దౌత్యనీతికి అద్దం పట్టిన ట్రంప్ పర్యటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్, అమెరికా సంబంధాలు బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన రెండు…

తిరోగమన ప్రభుత్వం

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎనిమిది నెలల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో తిరోగమనంలోకి పయనిస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. డిసెంబరు నెలాఖరుకు లక్షా 72…

ప్రజాస్వామ్యంలో ప్రతీకార ధోరణులకు తావు లేదు

తన విధానాలను వ్యతిరేకించే వ్యక్తులను, వ్యవస్థలను తుదముట్టించడం ఫ్యాక్షనిస్టుల లక్షణం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మనం దీన్ని చూస్తున్నాం. అఖండ మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్మోహన రెడ్డి…

సిఎఎ వల్ల పౌరసత్వాలు రద్దు కావు

పౌరసత్వ సవరణ చట్టంపై గత కొంతకాలంగా కొన్ని పార్టీలు, కొన్ని సంస్థలు అసత్య ప్రచారం చేస్తూ, ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీరి చర్యల మూలంగా దేశంలోని కొన్ని…

భారత ప్రజల అభిమాన నేత అటల్ జీ

అటల్ బిహారి వాజ్ పేయి. ఈ పేరు వినగానే మందస్మిత వదనంతో నిరాడంబర రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. రాజకీయాల్లో అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక…

రాజధాని రైతులకు అండగా వుంటాము

అటల్ బిహారి వాజ్ పేయి. ఈ పేరు వినగానే మందస్మిత వదనంతో నిరాడంబర రూపం మన కళ్ల ముందు మెదులుతుంది. రాజకీయాల్లో అందరిలా కాకుండా తనకంటూ ప్రత్యేక…

పౌరసత్వ సవరణ చట్టంపై ఎందుకీ దుష్ప్రచారం?

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు, కొందరు వామపక్ష భావజాల మేధావులు చేస్తున్న దుష్ప్రచారం వల్ల దేశంలోని కొన్ని ప్రాంతాల్లో…